కొత్త లుక్ తో విజయవాడలోని రాజ్-యువరాజ్ థియేటర్లు గురువారం పునఃప్రారంభమయ్యాయి. ఈ ధియేటర్లను ఆధునికీకరించి జీ3 రాజ్-యువరాజ్ గా నామకరణం చేశారు.
డాల్బీ అట్మాస్ సాంకేతికతను జోడించి ధియేటర్లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ధియేటర్లను వంశీరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డితో కలిసి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు ప్రారంభించారు.
Advertisements