నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ(బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు.

అందులో భాగంగానే విజయవాడలో పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. గన్నవరం వెళ్ళే రహదారి ఎంతో ఆహ్లదకరంగా పచ్చదనం పరుస్తూ, స్వాగతం పలుకుతుంది. రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో హైవే కళకళలాడుతోంది.

ఈ వీడియో చూడండి, రాజధాని రోడ్డులు ఏ రేంజ్ లో ఉన్నాయో, ఎంత అందంగా ఉందో..

Advertisements

Advertisements

Latest Articles

Most Read