విశాఖపట్ననానికి మరో భారీ రభుత్వ రంగ సంస్థ రానుంది. కర్ణాటక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్ కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌, మన రాష్ట్రంలో ౩౦౦ కోట్ల పెట్టుబాడితో భారీ పెల్లెట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయ్యబోయే ఈ ప్లాంట్ కోసం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతులు కోరారు.

ఈ ప్లాంట్‌ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisements