మహిళా పార్లమెంట్ కు వచ్చే సందర్శకులు ఆకట్టుకోవడం కోసం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ను, పవిత్ర సంగమం ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిదారు. పవిత్ర సంగమానికి చేరుకునే ముందు ఇబ్రహీంపట్నం ఈ రింగు సర్కిల్ స్వాగతం పలకనుంది.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి పవిత్ర సంగమానికి వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Advertisements