pattiseema project 27032016

పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా పూర్తి స్థాయిలో దాని సామర్ద్యం 80 టీ ఏం సి తో గోదావరి నీరు కృష్ణ కు ప్రాజెక్ట్ ప్రారంభం లో అనుకున్న సమయం తేది 28-03-2016 కు పూర్తి కావలిసివుంటే, దానికన్నా ముందే తేది 17-03-2016 కే పూర్తి చేయడం విశేషం.

ప్రాజెక్ట్ హైలెట్స్ ఏమంటే :
1) ఆసియా లోనే అతి పెద్ద పంప్ హౌస్ - 24 లిఫ్ట్ పంప్స్ తో 80 టీ ఏం సి కెపాసిటీ.
2) భారత దేశం లో ఈ టెక్నాలజీ వాడడం ఇదే మొట్టమొదటిది.
3) 250 మంది సాంకేతిక నిపుణులు, 1000 మంది సాంకేతిక సిబ్బంది మరియు 2000 మంది ఇతర సిబ్బంది వారి సేవలను అందించారు.
4) ఈ ప్రాజెక్ట్ లో విశేషం ఏమంటే ప్రాజెక్ట్ పనులు నడుస్తున్న సమయం లో నే 4 టీ ఏం సి నీరు ను గోదావరి నుండి కృష్న కు తరలించి కొంతమేర కృష్ణ డెల్టా ను ఆదుకోవడానికిి ఉపయోగపడింది. ఇప్పుడు పూర్తి సామర్ధ్యం 80 టీ ఏం సి నీరు తరలింపు తో గోదావరి - కృష్ణ నదుల అనుసందానం కు సంబందించిన పూర్తి స్థాయి మేలు జరగ బోతుంది. అక్కడి సిబ్బంది స్పష్టంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు ప్రణాళిక - పట్టుదల వల్లనే ఇంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి అవకాశం కల్గింది అని చెప్పడం విశేషం.

Advertisements

పూర్తయిన పట్టిసీమ.... Last Updated: 27 March 2016