చంద్రబాబు ఇంటి పై వైసీపీ నేతలు, కార్యకర్తలు మెరుపు దా-డి చేసారు. నిన్న అయ్యన్నపాత్రుడు, జగన్ మోహన్ రెడ్డికి పాలన చేతకాదు అంటూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల పై నిరసన అంటూ, వైసిపీ జోగి రమేష్, కొంత మంది వైసిపీ నేతలను వేసుకొచ్చి, చంద్రబాబు ఇంటి పైన కర్రలు, రాడ్డులు, రాళ్ళతో దా-డి చేసారు. దీంతో అక్కడ ఉన్న వారికి గాయాలు అయ్యాయి. బుద్దా వెంకన్న పడిపోయారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పటికీ పోలీసులు జోగి రమేష్ ని అక్కడ నుంచి తరలించ లేదు. ఇంకా దా-డు-లు చేస్తూనే ఉన్నారు. అయినా పోలీసులు ఇంకా జోగి ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళటం లేదు. ఇంకా ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది. దాదపుగా గంట అవుతున్నా, ఇంకా అక్కడే ఉన్నారు. ఇది కావలని చేపించనట్టు ఉంది. ఒక మాజీ సియం ఇంటికి, ఇలా రావటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read