ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పోస్ట్... చంద్రబాబు గురించి రాస్తూ, సగటు తెలుగోడు చంద్రబాబుని అడుగుతున్న సూటి ప్రశ్న ఇది... రాష్ట్రాన్ని రంపంతో కోశారు....తెగిపడిన అవయవాల్ని తీసుకొని ఆంధ్ర వచ్చావు... పట్టిసీమ ఒక పాపం అన్నారు....కానీ పంట పండించావు... పోలవరం ఒక శాపం అన్నారు....కానీ ముందుకు నడిపించావు... రాజధాని ఒక అభూత కల్పన అన్నారు....కానీ రైతులు పొలం ఇచ్చారు... నీకు చిత్తశుద్ధి లేదన్నారు...కానీ ప్రజలు గెలిపించారు... కేంద్రంతో లాలూచీ పడ్డావు అన్నారు....కానీ మోడీని ఎదిరించావు. అవినీతి చేస్తున్నావ్ అంటున్నారు....కానీ అభివృద్ధి చేసి చూపిస్తున్నావు.

cbn 11042018 2

నువ్వు ఎవరికి పుట్టావ్ అని అడుగుతున్నారు? నిన్ను కాల్చి చంపమంటున్నారు? నిన్ను బావిలో దూకి చావమంతున్నారు ?నువ్వు ఎం పాపం చేశావ్? ఒక మనిషి ఇన్ని కష్టాలు పడితేనే కానీ "చంద్రబాబు" కాలేడా? నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే నాలాంటి వాడు ఇన్ని భరించాలా? ఇన్ని అవమానాలు నీకు ఎందుకు ? నీకే ఎందుకు ? ఈ ప్రశ్న ప్రజలు ఆనాడు రాముడిని అడిగి ఉండాల్సింది... కష్టం పడిని రాముడు దేవుడైతే మరి నువ్వు ఎవరు? ఇది ప్రతి తెలుగువాడు నిన్ను అడగాలనుకుంటున్న ప్రశ్న?

cbn 11042018 3

నిజమే.. ఈ ప్రశ్నల్లో వాస్తవం కూడా ఉంది... చంద్రబాబు నాయుడుని గత నలభై ఏళ్ళుగా తెలుగు ప్రజలు ఆదరించారు... ఎన్ని అవస్తావాలు ప్రచారం చేసినా, ఆయన్ను మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించారు... రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు.. చంద్రబాబు విజన్ కు, దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు... బిల్ గేట్స్ మొన్న వైజాగ్ వచ్చి ఏమి చెప్పారో విన్నాం... అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏమన్నారో విన్నాం... ఇలాంటి చంద్రబాబుని కనీస స్థాయి లేని జగన్ లాంటి వాళ్ళు, పవన్ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, బొత్సా లాంటి వాళ్ళు ఘోరంగా విమర్శించటం ఏమిటి ? ఇవన్నీ చంద్రబాబు భరిస్తూ, ముందుకు పోతూనే ఉన్నారు... అయినా, ఇలాంటి వాళ్ళు తిడుతుంటే, ఎలా భారిస్తున్నావ్ చంద్రబాబు అని, ప్రజలు అడుగుతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read