కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై ఇచ్చిన జీవో 107 మీద తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో చర్చించారు. రాజధాని భూములు ఇతరులకు ఇవ్వజూపడంపై న్యాయపరమైన చిక్కులు వస్తాయని నేతలు అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై ఇచ్చిన జీవో మీద చర్చించారు. అమరావతిని దెబ్బతీసేందుకే పొరుగు జిల్లాల వారికి స్థలాలు ఇస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. సిద్ధంగా ఉన్న పేదల గృహాలను లబ్ధిదారులకు ఇవ్వట్లేదని నేతలు తెదేపా అధినేతకు తెలిపారు. రాజధాని కదిలించలేని స్థితి ఉన్నందునే ఈ అంశం తెరపైకి తెచ్చారని నేతలు అన్నారు. ప్రభుత్వ చర్య సీఆర్‌డీఏ చట్ట ఉల్లంఘనేనని నేతలు పేర్కొన్నారు. రాజధాని భూములు ఇతరులకు ఇస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని నేతలు అన్నారు. ఈ భేటీలో లోకేశ్‌, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి, ఆనందబాబు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

"29 గ్రామాల్లోని పేద ప్రజకు తొగుదేశం హయాంలో 5 వేకు పైగా ఇళ్లను నేటి వరకు లబ్దిదారుకు అందించకుండా, మౌలిక సదుపాయాు అభివృద్ధి చేయకుండా కొత్తగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ప్రయోజనమేంటి? రాజధాని భూమును వైకాపా కార్యకర్తకు ఇచ్చేందుకు జీవో నెం.107 జారీ చేయడం దుర్మార్గం. ప్రభుత్వ తుగ్లక్‌ చర్యకు ఇది నిదర్శనం. ప్రభుత్వ విపరీత పోకడకు, స్వలాభాపేక్షకు ఈ జీవో అద్దం పడుతుంది. 70 రోజు నుంచి రోడ్ల మీదకు వచ్చి మహిళు, రైతు ఆందోళను చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాజధాని రైతుకు ఇచ్చిన హామీను అము చేయకుండా భూమును ఏ విధంగా కేటాయిస్తారు? బడ్జెట్‌లో ఇళ్ళ స్థలా కొనుగోు కోసం రూ.8 వే కోట్లు కేటాయించి ఒక్క ఎకరా కూడా కొనకుండా రాజధాని నిర్మాణం కోసం రైతు ఇచ్చిన భూమును ఇళ్ళ పట్టా కోసం ఏ విధంగా ఇస్తారు?"

"రైతుతో జరిగిన ఒప్పందాకు సీఆర్‌డీఏ నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతు ఇచ్చిన భూమును దుర్వినియోగం చేస్తోంది. 5 కోట్ల ప్రజ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా రూపొందించిన అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రు చేయడం సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా రాజధాని అమరావతికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మద్దతిచ్చి ఇప్పుడు ఏ విధంగా మడమ తిప్పుతారు? ఇళ్ళ స్థలా పంపిణీ పేరుతో రాజధాని భూమును వైకాపా కార్యకర్తకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మీ వ్యక్తిగత ప్రయోజనాకు రైతు భూము ఏ విధంగా కేటాయిస్తారు? 13 జిల్లా అభివృద్ధికి దోహదపడే అమరావతిని మీ రాజకీయ ప్రయోజనా కోసం బలి చేస్తారా? ‘సేవ్‌ అమరావతి`సేవ్‌ ఏపీ’ అంటూ రాష్ట్రం మొత్తం నినదిస్తుంటే మీరు మాత్రం ‘షేవ్‌ ఫార్మర్స్‌`సేవ్‌ వైసీపీ’ అంటూ వ్యవహరిస్తున్నారు. రాజధాని భూమును వైకాపా నేతకు కట్టబెట్టేందుకు ఇచ్చిన జీవో నెం.107ను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి" అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read