కర్నూల్ సభ ముగిసిన తరువాత, చంద్రబాబు వరుస సమావేశాలతో పార్టీలో జోష్ పెంతున్నారు...ఇందులో భాగంగానే ఈరోజు టిడిపి అద్యక్షుడు  చంద్రబాబు సమక్షంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.  ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశంలో టిడిపి పార్టీ ని ప్రజల్లోకి  మరింత బలంగా  తీసుకెళ్లడంపై, పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు...పార్టీ ని మరింత పటిష్టం చేయడానికి, దాని కోసం చేపట్టాల్సిన చర్యల పై కూడా నిర్ణయాలు  తీసుకోనున్నారు...అంతే కాకుండా , ప్రభుత్వ వైఫల్యాలను , ప్రజల్లోకి తీసుకకెల్లాడానికి, “ఇదే కర్మ ” అనే పేరుతో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు...ఈ కార్య క్రమం 45 రోజుల పాటు జరుగుతుందని నిర్ణయించారు.. ఈ 45 రోజులు పార్టీ శ్రేణులందరూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసు కోవాలని చంద్రబాబు ఆదేశించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read