43వేలకోట్ల సొమ్ముని కాజేసి, అవినీతిరొచ్చులో పొర్లాడుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆ రొచ్చుని తెల్లచొక్కా వేసుకొని పక్కనుంచి వెళుతున్న వ్యక్తిపై విదిలించాలని చూస్తున్నాడని, సీబీడీటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ముని చంద్రబాబునాయుడికి అంటగ్టాలని చూడటం అందులో భాగమేనని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. దేశంలో ఎక్కడెక్కడ దాడులుచేసింది... ఎంతసొత్తుస్వాధీనం చేసుకుందీ.. వివరాలతోసహా సీబీడీటీ స్పష్టంగా ప్రకటనలో పేర్కొంటే, అందులోని ఇంగ్లీషు అర్థంచేసుకోలేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్‌ అవినీతి రొచ్చుని తాముపూసుకుంటూ, చంద్రబాబుకి పూయాలనిచూస్తున్నారని ఉమా దుయ్యబ్టారు. గతంలో చంద్రబాబు దగ్గర పనిచేసిన ఆయన మాజీకార్యదర్శి శ్రీనివాస్‌ ఇంటిలో రూ.2లక్షల14వేలనగదు, 12తులాల బంగారం దొరికితే, దాన్ని రూ.2వేలకోట్లుగా చిత్రీకరించడం జగన్‌కు, ఆయనమీడియాకే చెల్లిందన్నారు. వచ్చే నెలలో శ్రీనివాస్‌ కూతురి వివాహం ఉందని, అలాంటప్పుడు ఆయనింట్లో ఆమాత్రం సొమ్ము ఉండకూడదా అని దేవినేని ప్రశ్నించారు. గత ఏడేళ్లనుంచి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా తనతో సహా కుటుంబసభ్యుల ఆస్తులవివరాలను చంద్ర బాబు వెల్లడిస్తున్నాడని, జగన్‌ ఏనాడైనా తనకుగానీ, తనకుటుంబసభ్యులకుగానీ ఉన్న ఆస్తులజాబితాను ఎందుకు వెల్లడించలేదన్నారు?

ఉదయం నుంచి జగన్‌, ఆయనమీడి యా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయని ఉమా దుయ్యబ్టారు. ప్రతిమ ఇన్‌ఫ్రాకంపెనీ ఎవరిదో, దానికి జగన్‌కు ఉన్న సంబంధమేోం చెప్పాలన్నారు. పొద్దుట్నుంచీ మీడియా ముందుకేకలేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీబీడీ చెప్పినమూడు కంపెనీల్లో ఒకటైన ప్రతిమ ఇన్‌ఫ్రా పేరెందుకు ఎత్తడంలేదన్నారు. కేసీఆర్‌ సన్నిహితుడు, మాజీఎంపీ వినోద్‌ పేరు ఎక్కడా ఎందుకు బయటకు రాలేదన్నారు. మెగా ఇన్‌ఫ్రా కంపెనీ పోలవరం కాంట్రాక్ట్‌ తీసుకున్న కృష్ణారెడ్డిదని, దానిపేరు కూడా చెప్పేస్థితిలో వైసీపీ లేదన్నారు. పట్టిసీమ కట్టినప్పుడు మెగాకంపెనీని తప్పుప్టిన జగన్మోహన్‌రెడ్డి, తిరిగి అదేకంపెనీకి పోలవరం పనుల అప్పగించాడన్నారు.సాక్షిపేపర్‌ ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకుంటే ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరని ఉమా స్పష్టంచేశారు. మూడు కంపెనీల్లో మూడోది షాపూర్జీ పల్లోంజీ సంస్థదని, దానిపేరెత్తితే ఢిల్లీలో జగన్‌ను తన్ని తరిమేయడం ఖాయమన్నారు. సీబీడీ-ఐీశాఖ వెల్లడించిన రూ.2వేలకోట్ల పన్నుఎగవేతదారుల్లో ముగ్గురుమంత్రులు, ముగ్గురుఎంపీలు, ఇద్దరు శాసనసభ్యులు న్నారని, ఆ 8మందికి సంబంధించిన వివరాలు బయటకు రాకూడదనే హడావిడిగా జగన్‌ ఢిల్లీ బాటప్టాడన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోనే పాలసీలు, ఇన్సెింవ్స్‌లు మారతున్నాయని, కియాను ఎందుకు బెదరించారని, పలువురు సీఈవోలు దావోస్‌లో కేంద్రమంత్రులను ప్రశ్నిం చడం జరిగిందని, దానిపై ఇప్పికే కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్‌ తన నివేది కను మోదీకి ఇవ్వడంజరిగిందన్నారు.

వాిపై వివరణ ఇచ్చి, మోదీకాళ్లు పట్టుకోవడా నికే జగన్‌, తనఎంపీలతో కలిసి ఢిల్లీవెళ్లాడన్నారు. దేశవ్యాప్తంగా సీబీడీ దాడులుచేస్తే, వాిని చంద్రబాబునాయుడికి ఆపాదించడం సిగ్గుమాలిన తనమని ఉమా మండిపడ్డా రు. త్వరలో జరగబోయే ఐీదాడుల్లో తనపార్టీవారి వివరాలు బయటకు రాకూడదనే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లాడన్నారు. రైతులు, మహిళలు 60రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్టించుకోకుండా, మీడియా పై, జర్నలిస్టులపై ఎస్సీ,ఎస్టీ కేసులు ప్టిెనా, చలించని ముఖ్యమంత్రి, తనదాకా వచ్చేసరికి ఢిల్లీకి పరిగెత్తాడన్నారు. స్వయంగా డీజీపీనే కోర్టుముందు నించున్నాడని, రాష్ట్రహోంశాఖమొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తోందని, దారిదోపిడీ చేసి, బ్రోకరేజ్‌ద్వారా సంపాదించిన సొమ్ముని జగన్‌ కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నా డన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌, సిమ్‌ెంఫ్యాక్టరీలు, మద్యంమాఫియాల ద్వారా పోగుచేస్తున్న సొమ్మంతా ఎక్కడికి పోతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలన్నారు. ీడీపీమద్ధతుదారుల ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారని, అందులోభాగంగానే వారి కంపెనీలపై జరిగిన దాడుల్ని చంద్రబాబుకి అంటగ్టాలని చూస్తున్నారన్నారు. వాస్తవా లు మ్లాడేధైర్యం మంత్రులకుంటే, ప్రతిమ, మెగాఇన్‌ఫ్రా కంపెనీల పేరు ఎందుకు చెప్పడంలేదని, కేసీఆర్‌కు భయపడే వారు నోళ్లు తెరవడంలేదన్నారు.

రివర్స్‌టెండరింగ్‌ ద్వారా కడపజిల్లాలో జగన్‌మేనమామ చేప్టిన సాగునీిప్రాజెక్ట్‌ కాంాక్ట్‌లో ఇతరులు ఎందుకు టెండర్‌ వేయలేదని, దేవినేని ప్రశ్నించారు. జగన్‌ బంధువు, ఎంపీఅయిన మరోవ్యక్తి చేప్టిన ప్రాజెక్ట్‌, ముఖ్యమంత్రి మేనమామప్రాజెక్ట్‌ పని తప్ప, రాష్ట్రంలో ఎక్కడా ఏవిధమైన పనులుజరగడంలేదన్నారు. సాగునీి రంగానికి రూ.13వేలకోట్లు కేయించారని, ఆమొత్తం ఇప్పివరకు ఎక్కడ ఖర్చుచేశారో చెప్పాల ని ఉమా డిమాండ్‌చేశారు. ఏముఖ్యమంత్రి కొడుకూ ఇంతవరకు జైలుకు వెళ్లిరాలేదని, సీబీఐ-ఈడీకేసుల్లో ముద్దాయిగా ఉండలేదని, రూ.43వేలకోట్లను జప్తు చేయించుకోలే దని ఉమా దుయ్యబ్టారు. ీడీపీప్రభుత్వం క్టినభవనానికి రంగులేసి, దిశపోలీస్‌స్టే షన్‌ ప్రారంభించారన్నారు. కోర్టుల్లో విచారణ ఆలస్యమైతే నేరస్తులు తప్పించుకుంటున్నారని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి, తానెందుకు కోర్టులకు హాజరుకావడంలేదో కూడా చెబితే ప్రజలంతా సంతోషిస్తారన్నారు. కోర్టుల విచారణకు వెళ్లకుండా, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని జగన్మోహన్‌రెడ్డి కాలక్షేపం చేస్తున్నాడన్నారు. తన పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలునెరవేర్చలేక, ప్రజలకు ముఖంచూపించలేకే, ప్రజానాయకుడైన చంద్రబాబుపై బురదజల్లే యత్నాలను ముఖ్యమంత్రి ప్రారంభించా డన్నారు. రాష్ట్రంలో కొద్దిరోజుల్లోనే ఆర్థిక అత్యవసరస్థితి రాబోతుందని, ఉద్యోగులకు జీతాలిచ్చేకూడా పరిస్థితి కూడా లేదన్నారు. డీఏల గురించి మ్లాడలేని ఉద్యోగసంఘా లనేతలు, మూడురాజధానుల గురించి మ్లాడటం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ విలీనం కథలోని గుట్టుమట్లేమిో త్వరలోనే బయటకు వస్తాయన్నారు. 7లక్షల పింఛన్లు, 20 లక్షల రేషన్‌కార్డులు తీసేసిన ప్రభుత్వం, రీవెరిఫికేషన్‌ పేరుతో నాటకాలు ఆడుతూ, గ్రామవాలీంర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టేయజ్ఞాన్ని కొనసాగిస్తోందన్నా రు. పందులమాదిరి అవినీతిబురదలో పొర్లాడుతూ, ఆ దరిద్రాన్ని ీడీపీవారికి అంిం చాలని చూస్తున్న జగన్మోహన్‌రెడ్డికి ఏమాత్రం దమ్ము, ధైర్యమున్నా ప్రతిమ, మెగాఇన్‌ ఫ్రా, షాపూర్జీ పల్లోంజీ సంస్థల పేర్లను కూడా బయటప్టోలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read