నమ్మకానికి అమ్మ వంటిది .. వెల్ఫేర్ గ్రూప్ ఈ యాడ్ మీకు పరిచయమే కధ... ఆ కంపెనీపై గతంలో సీబీఐ దాడులు జరిగాయి తాజాగా మరో ఇష్యూ... ఇంతకీ ఈయన ఎవరు అనేగా ? జగన్ పార్టీ నాయకుడు... విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌... జగన్ పార్టీలో ఇలాంటి నాయకులే ఉంటారు... ఇంతకంటే ఎక్కువ క్యారెక్టర్ ని ఉహించుకోలేం.. విజయ్ ప్రసాద్ మల్లా..వెల్ఫెర్ గ్రూప్ మెనెజింగ్ డైరెక్టర్.. వైజాగ్ పశ్చిమ మాజీ కాంగ్రెస్ ఎమ్మేల్యే, ప్రస్తుతం వైకాపా వైజాగ్ నగర ప్రెసిడెంట్... ప్రజలకు వందల కోట్ల టోపీ... వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎన్నికల ఖర్చులకి సరిపడా నొక్కేసి బోర్డ్ తిప్పినట్లున్నారు...

మే 2 నుంచి, విశాఖలో, జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా రాజ్యసభ సభ్యు డు వి.విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.. ఆ యాత్రకు ఫండింగ్ అంతా, ఈ వెల్ఫేర్ గ్రూప్ అధినేతే అని టాక్... మొత్తానికి, చిన్న చిన్న కుటుంబాల నుంచి, డిపాజిట్లు తీసుకుని, వారి పొట్ట కొట్టి, వారి టోపీ పెట్టి, కంపెనీ ఎత్తేసారు.. పాపం ఆ పేద కుటుంబాల వారు లబోదిబో అంటున్నారు... ఈ దొంగని పట్టుకునే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు... లేకపోతే మళ్ళీ, అగ్రిగోల్డ్ లాగా, వీళ్ళే నాటకాలు మొదలు పెడతారు... అగ్రిగోల్డ్ కూడా, కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాం అయితే, ఏ రకంగా చంద్రబాబు పై నింద మోపుతున్నారో, ఇది కూడా అలాగే చేస్తారు...

నమ్మకానికి అమ్మ వంటిది, అంటూ రోజు టీవీల్లో పలకరిస్తూ, ప్రజలను నమ్మించి మోసం చేసాడు, ఈ వైసిపీ నాయకుడు... మరి, జగన్ ఇలాంటి వాళ్ళు చేస్తున్న పనికి ఎలాంటి సమాధానం చెప్తాడు ? ఇలాంటి వారు మోసం చేసి, పోగేసిన డబ్బులతో, రేపు జగన్ పాదయాత్ర చేస్తాడు.. అలాగే రేపు ఎలక్షన్ కు కూడా ప్రజల నుంచి కొట్టేసిన, ఈ డబ్బే ఖర్చు పెడతారు... ఇలాంటి వాళ్ళు వచ్చి, చంద్రబాబుని తిడతారు.. చంద్రబాబుని విమర్శిస్తారు... ఈ పార్టీ మొత్తం దొంగలతో, మోసగాళ్ళతోనే నిండిపోయింది అనటానికి, ఇదే ఉదాహరణ... ప్రభుత్వం, ఈ దొంగలని పట్టుకుని, ఆ డబ్బులు పాదయాత్రకి, ఎన్నికలకు వెళ్ళకుండా, ప్రజలకే చెందేలా చెయ్యాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read