వెలగపూడి సచివాలయంలో, ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ముగిసింది. కాబినెట్ మీటింగ్ లో, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్‌ అమరావతి' పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టు'గా నామకరణం చేయాలని కాబినెట్ నిర్ణయించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read