lok satta jp 22032016

లోక్ సత్తా పార్టీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయదని ఆ పార్టీ అధినేత వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ఇకపై పార్టీలకు అతీతంగా ప్రజాసంక్షేమం కోసం పాటుపడతామని తెలిపారు.  రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం కోసం నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు.

Advertisements

జేపీ సంచలన నిర్ణయం; రాజకీయాలకు గుడ్ బై Last Updated: 22 March 2016