ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెలెక్ట్ కమిటీ విషయం, రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ముక్కల రాజధాని విషయంలో, రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి, శాసనమండలికి పంపటం, అక్కడ తెలుగుదేశం పార్టీ సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లులను, సెలెక్ట్ కమిటీకి పంపాలని ఒత్తిడి చెయ్యటం, మండలిలో టిడిపితో పాటు, ఇతర విపక్షాలకు బలం ఉండటంతో, ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ, మండలి చైర్మెన్ నిర్ణయం తేసుకున్నారు. సెలెక్ట్ కమిటీ పేర్లు ఇవ్వాలి అంటూ, పార్టీలకు లేఖలు రాసారు. పార్టీలు ఇచ్చిన పేర్లతో, సెలెక్ట్ కమిటీని నియమించి, ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ, మండలి సెక్రటరీని, చైర్మెన్ ఆదేశించారు. అయితే, ఎప్పుడూ లేని విధంగా, ఏకంగా మండలి చైర్మెన్ నిర్ణయానికే, ఎదురు చెప్పారు, మండలి సెక్రటరీ. సెలెక్ట్ కమిటీని నియమించమంటూ, మండలి చైర్మెన్ పంపించిన ఫైల్ ను, మండలి సెక్రటరీకి వెనక్కు పంపి, సంచలనానికి తెర లేపారు.

మండలి సెక్రటరీని, ప్రభుత్వం బెదిరించి, మండలి చైర్మెన్ కు వ్యతిరేకంగా ప్రవర్తించింది అంటూ, ప్రభుత్వం పై ఆరోపణలు చేసింది టిడిపి. అయితే మండలి చైర్మెన్ ఫైల్ ని తిరిగి పంపటంతో, ఆ ఫైల్ పై, నోట్ రాసి, మళ్ళీ మండలి సెక్రటరీకి, ఆ ఫైల్ పంపించారు చైర్మెన్. తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, 48 గంటల లోగా, తన ఆదేశాలు పాటిస్తూ, సెలెక్ట్ కమిటీ నియమించాలని, ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఇప్పుడు 48 గంటలు అవ్వటంతో, సెలెక్ట్ కమిటీకి తాను నోటిఫికేషన్‌ ఇవ్వలేనని కార్యదర్శి ఫైలును, మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేశారు సెక్రటరీ. అయితే, ఇప్పుడు రెండో సారి కూడా, తన ఆదేశాలు దిక్కరించటంతో, మండలి చైర్మెన్ ఎలాంటి నిర్నయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది.

చైర్మెన్ తనకు ఉన్న అధికారాలు ఉపయోగించి, సెక్రటరీ పై చర్యలు తీసుకుంటారా, లేక కోర్ట్ కు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. ఇది రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారి తీసే అవకాసం ఉందని అంటున్నారు. ఏ సభలో అయినా, అక్కడ చైర్మెన్ కాని, స్పీకర్ కాని తీసుకునే నిర్ణయాల్లో, కోర్ట్ లు కూడా జోక్యం చేసుకోవని, ఇక ప్రభుత్వం ఎంత అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో పక్క మండలి సెక్రటరీ పై, సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అంటుంది. ఇక మరో పక్క, ఇప్పటికే అసెంబ్లీ, కౌన్సిల్ ని ప్రోరోగ్ చేపించిన ప్రభుత్వం, ఈ రెండు బిల్లుల పై, ఆర్డినెన్స్ తీసుకు వచ్చే అవకాసం ఉందని, దీని పై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం వస్తుంది.

ఇన్‌కాంక్స్‌ విభాగంవారిచ్చిన సర్వసాధారణమైన సమాచారాన్ని పట్టుకొని, గంటకొకరి చొప్పున వెర్రిమొర్రిగా రంకెలేస్తున్న వైసీపీనేతలు, ఆపార్టీ ఎమ్మెల్యే అంబి రాంబాబుసహా, అందరూ బుద్ధిలేనివిధంగా మ్లాడుతున్నారని, ఎవరు మీడియాముం దుకొచ్చినా చంద్రబాబు, లోకేశ్‌ల పేరు చెప్పకుండా వెళ్లడంలేదని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయడు ఇప్పటికిప్పుడు ప్రత్యేకంగా తన ఆస్తులగురించి చెప్పాల్సిన అవసరంలేదని, బొత్స, అంబటి, ఇతర వైసీపీమాఫియా నాయకులంతా తెలుసుకోవాలన్నారు. బుర్రతక్కువ తనంతో బుద్ధిలేకుండా మ్లాడుతున్న వారంతా 8ఏళ్లనుంచి చంద్రబాబునాయుడు తనపై, తనకుటుంబసభ్యులపై ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీనేతలు రంకెలువేసినా, వేయకపోయినా, సవాళ్లు విసరకపో యినా చంద్రబాబు తన ఆదర్శాలను విడిచిపెట్టరని కొమ్మారెడ్డి తేల్చిచెప్పారు. 13నెలల క్రితం లోకేశ్‌ తనతండ్రికి, తనకు, ఇతర కుబుంసభ్యులకున్న ఆస్తులవివరాలను వెల్లడించారని, మొత్తం కుటుంబం మొత్తానికి రూ.165కోట్లు ఉన్నాయని, అప్పులు రూ.76కోట్ల ని, నికర ఆస్తులవిలువ రూ.89కోట్ల19లక్షలని చెప్పడం జరిగిందన్నారు.

ఇంతకుమించి తనకుగానీ, తనతండ్రికిగానీ ఒక్కరూపాయి సొమ్ముగానీ, ఒక గజంస్థలంగానీ ఉన్నట్లు నిరూపిస్తే, వాటిని తిరిగిచ్చేస్తానని ఆస్తులు వెల్లడించిన ప్రతిసారీ లోకేశ్‌ సవాల్‌చేస్తూనే ఉన్నారని, ఈవిషయం వైసీపీమాఫియా బృందానికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఇన్నేళ్లలో ఏనాడైనా, జగన్మోహన్‌రెడ్డిగానీ, ఆయనపార్టీనేతలుగానీ వారిఆస్తుల వివరాలను మీడియాఎదుట ఎందుకు వెల్లడించలేకపోయారని పట్టాభి నిలదీశారు. బిత్తరసత్తిబాబుగానీ, అంబటి రాంబాబుగానీ, ఇతర మంత్రులుగానీ ఒక్కరోజుకూడా ఒక్క ప్రకటనచేయలేదన్నారు. దేశవ్యాప్తంగా అనేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కంపెనీలపై దాడులు జరిగాయని, ఆదాడుల్లో రూ.86లక్షల నగదు, రూ.71లక్షల విలువైన నగలు దొరికితే దాన్ని పట్టుకొని పిచ్చిపిచ్చిగా మ్లాడుతున్నారన్నారు. రూ.2వేలకోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయని ఇన్‌కాంక్స్‌సంస్థ చెప్పిందని, అవేమీ చంద్రబాబునాయుడి ఖాతాలోకో, ఆయన ఇంట్లోకో వెళ్లలేదనే విషయాన్ని వైసీపీమాఫియా తెలుసుకుంటే మంచిదన్నారు. 13నెలలక్రితం ఆస్తులు ప్రకించినప్పుడు చంద్రబాబునాయుడి కుటుంబానికి ఉన్న ఆస్తులకంటే, నేటికి ఒక్కరూపాయి ఆదాయం, ఒక గజంభూమి అధికంగా ఉన్నట్లు ఏ మంత్రైనా రుజువుచేయగలడా అని పట్టాభి నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్‌పై 31 కేసులుంటే, 17కేసులు ఆర్థికనేరాలకు సంబంధించినవే ఉన్నాయని, అది ఆయన ట్రాక్ రికార్డు అని, అలాంటి వ్యక్తి మనీలాండరింగ్‌ కేసులగురించి చెప్పడం సిగ్గుచేటన్నారు. తానెంత అవినీతిపరుడో జగన్మోహన్‌రెడ్డే తన ఎన్నికల అఫిడవిట్ లో, సంతకం పెట్టి మరీ చాలా స్పష్టంగా చెప్పాడన్నారు. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌, చంద్రబాబుని దోషిగా చూపాలని చూడటం ఎంతి సిగ్గుమాలినతనమో ప్రజలే ఆలోచించాలన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి జాతకం చూస్తే, ఆయనపై 13కేసులున్నాయని, 11కేసులు సెక్షన్‌ 420కి చెందినవే నని, పొద్దునలేస్తే కోర్టులచుట్టూ తిరుగుతూ, ఎదుటి వారిని గురించి మ్లాడుతున్నాడన్నారు. ఏ1, ఏ2లను చూస్తే, ప్రధాని, అమిత్‌షాలు భయపడుతున్నారని, ఎక్కడ తమకాళ్లు పట్టుకొని లాగేస్తారోనన్నభయంతో వారు జగన్‌, విజయసాయిలను దగ్గరకు రానివ్వడంలేదని పట్టాభిఎద్దేవాచేశారు. జగన్‌, ఆయనమాఫియా పిలిస్తే, మీడియా ముందుకు రావాల్సిన దుర్గతి చంద్రబాబునాయుడికి పట్టలేదని, ఆయన ఇప్పికే పలుమార్లు తన ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. ఏ1, ఏ2 లాంటి వాళ్లను చూసే సుప్రీంకోర్టు నేరమయచరిత్ర ఉన్న రాజకీయనేతల వివరాలను బహిర్గతంచేయాలనే ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఏడీఆర్‌ రిపోర్ట్‌ ప్రకారం జగన్‌ టికెట్ ఇచ్చిన వారిలో 97మందికి నేరచరిత్ర ఉందన్నారు.

దేశంలోనే మహిళలపై ఘోరాలకు నేరాలకు పాల్పడినవారిలో అత్యధికులున్న పార్టీగా వైసీపీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. జగన్‌ ట్రాక్ రికార్డు కారణంగా దేశానికి కూడా అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి నోటీసులు అందాయన్నారు. చంద్రబాబునాయుడు ఏనాడూ తనజీవితంలో అవినీతిపరులకు కొమ్ముకాయలేదని, ఆర్థిక నేరగాళ్లను వెంటేసుకొని తిరగలేదన్నారు. 2004లో రూ.9లక్షల18వేలుగా ఉన్న జగన్‌ ఆదాయం, 2011 కి రూ.365కోట్ల కు ఎలా చేరిందన్నారు. ఏవ్యాపారం చేస్తే రూ.9లక్షలఆదాయం, ఆరేళ్లలో రూ.365 కోట్లకు చేరిందో జగన్‌ చెబితే, ప్రజలుకూడా అదేవ్యాపారం చేసి బాగుపడతారని పట్టాభి దెప్పిపొడిచారు. 2019నాికి రూ.600కోట్లకు జగన్‌ ఆదాయం పెరిగిందన్నా రు. అల్లాఉద్దీన్‌ అద్భుతదీపమేదైనా జగన్‌ చేతిలో ఉందా అని పట్టాభి ప్రశ్నించారు. దొంగసంతకాలు, మనీలాండరింగ్‌కు పాల్పడి, షెల్‌కంపెనీలు పెట్టి, డాక్యుమెంట్లు ఫోర్జరీచేసి, సూట్ కేసు కంపెనీలు నడిపి, అంతర్జాతీయస్థాయిలో ఆర్థికనేరాలకు పాల్పడి, చివరకు 31కేసులు ఉన్న వ్యక్తిగా జగన్మోహన్‌రెడ్డి ఎదిగాడన్నారు. జగన్‌కు , వైసీపీనేతలకు దమ్ము, ధైర్యముంటే, చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యులు ప్రకించిన దానికంటే, వారికి ఎక్కువ ఆస్తులున్నట్లు నిరూపించాలి. అలా చేయలేకపో తే, వైసీపీనేతలు, జగన్‌ వారికి బహిరంగంగా క్షమాపణలుచెప్పాలన్నారు.

అక్రమాస్తుల కేసులో నిందితుడు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారిపోవు అంటూ, జగన్మోహన్​రెడ్డి విషయంలో సీబీఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్​పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో, సిబిఐ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి అనే హోదాను అడ్డుపెట్టుకుని జగన్​ కోర్టు హాజరు నుంచి తప్పించుకుంటున్నారని పిటిషన్​లో పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ వేసిన పిటిషన్ విచారణార్హం కాదని సిబిఐ తెలిపింది. బెయిల్ షరతులను జగన్‌ అతిక్రమిస్తున్నారని, సిబిఐ తన కౌంటర్ లో స్పష్టం చేసింది. జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ఏదో ఒక కారణంతో బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని సిబిఐ తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్ 205ను ఉపయోగించి కోర్టుకు హాజరు కాకుండా చూస్తున్నారని అభియోగించింది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చారని కోర్ట్ కు తెలిపింది.

సరైన కారణం చెప్పకుండా, వ్యక్తిగత మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ వేశారని, సిబిఐ అభ్యంతరం చెప్పింది. ఇప్పుడు తన హోదా మారింది కాబట్టి, అది కారణంగా చెప్పి, మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టును కోరింది. చట్టం ముందు, ఎవరైనా ఒక్కటే అని, సీఎం, సామాన్యుడు అనే తేడా ఉండదని, సీబీఐ పేర్కొంది. నిందితుడి హోదా మారినంత మాత్రాన కేసు పరిస్థితి మారినట్లు కాదని తెలిపింది. వారానికోసారి విజయవాడ నుంచి రావడం కష్టం అంటూ జగన్ చెప్పటం, సరైన కారణం కాదని చెప్పింది. జగన్ పై, సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 5 ఉన్నాయని, జగన్ కేసుల్లో సహా నిందితులుగా ఉన్న వారు, ఇప్పుడు ఆయాన ప్రభుత్వంలో, ఉన్నారని, సిబిఐ కోర్ట్ కు తెలిపింది.

బెయిల్ ఇచ్చిన సమయంలో, జగన్ షరతులకు ఒప్పుకున్నారని, వాటికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలని సీబీఐ తన కౌంటర్ లో చెప్పింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, ఇంకా కొన్ని అభియోగాలు నమోది చెయ్యాల్సి ఉందని, జగన్ కు వెసులుబాటు ఇస్తే, వాటిని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై, ప్రభావం చుపించినే భారీ ఆర్ధిక కుంభకోణంలో, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, కోర్ట్ వారు ఇది ద్రుష్టిలో పెట్టుకుని, జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వనవసరం లేదని తెలిపింది. రాష్ట్ర విభజనకు, జగన్ రాజకీయానికి, ఈ కేసుకు సంబంధం లేదని, సిబిఐ చెప్పింది. జగన్ ఏమి చట్టానికి అతీతుడు కాదని, అతని తీవ్ర ఆర్ధిక నేరాలు ఉన్నాయని, షరతుల పై బెయిల్ తీసుకుని, ఇప్పుడు విచారణకు హాజరు కాకపోవటం ఏమిటని, సిబిఐ ప్రశ్నించింది.

దేశంలో ఐటి దాడులు జరిగితే తెలుగుదేశంపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ... పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేతలు టీడీపీపై అవినీతి ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద ఐి దాడుల్లో రూ. 2 వేల కోట్లు దొరికాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. జగన్‌, ఆయన బృందానికి ఇంగ్లీష్‌ రాకపోతే ఐి శాఖ ప్రకటనను ఇంగ్లీష్‌ వచ్చిన వారి వద్దకు తీసుకెళ్లి సరిగా చదివించుకోవాలి. శ్రీనివాస్‌ ఇంో్ల దొరికిన మొత్తంపై ఐిశాఖ ఎక్కడైనా ప్రకించిందా? విజయవాడ, విశాఖపట్నం, కడప, పూనా విం దాదాపు 40 చోట్ల ఐి సోదాలు నిర్వహించామని ఐి డిపార్ట్‌మ్‌ెం పేర్కొంది. ఆంధ్రా, తెలంగాణలోని 3 ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కంపెనీలపై సోదాలు జరిపాయి. ఈ 3 కంపెనీల్లో జరిగిన సోదాల్లో దొరికన మొత్తం రూ. 2 వేల కోట్లుగా పేర్కొంది. వీిలో దొరికిన డబ్బు రూ. 80 లక్షలు, బంగారం 71 లక్షలు, 25 బ్యాంకు లాకర్లు సీజ్‌ చేశామని చెప్పారు.

కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ రూ. 2 వేల కోట్లు చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద దొరికినట్లు తప్పడు ప్రచారం చేస్తున్నారు. ఐి శాఖ ఈ మొత్తం ీడీపీ నేతల వద్ద దొరికాయని గానీ, చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద దొరికినట్లు గానీ ఎక్కడైనా చెప్పింది. షాపూర్జీ పల్లాంజీ, మేగా ఇంజనీరింగ్‌, ప్రతిమ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ కంపెనీల్లో రూ. దొరికిన రూ. 2 వేల కోట్లపై సీబీఐ విచారణ అడిగే దమ్ము వైసీపీకి ఉందా? షాపూర్జీ పల్లాంజీ, మేగా ఇంజనీరింగ్‌ కంపెనీలను పశ్రించే దమ్ము ఉందా? మేగా ఇంజీనీరింగ్‌ గురించి గతంలో సాక్షిలో ఏం రాశారో తెలుసు. అదే సాక్షికి మళ్లీ పోలవరం నిర్మాణ భాద్యతలు ఇచ్చారు. ప్రతిమ కంపెనీ కేసీఆర్‌ బినామీదని అందరూ అంారు.వీి గురించి సాక్షి పత్రికలో ఎందుకు రాయటం లేదు.

ఐిశాఖ ప్రకటనలోని ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల పేర్లను వైకాపా నేతలు చెప్పాలి. శ్రీనివాస్‌ ఇంో్ల ఐిదాడులు పంచనామాలు మేం బయటపెడతాం. ఆ 3 ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల పంచనామాలను వైసీపీ నేతలు బయటప్టోలి, లేకపోతే వారి పంచలు ఊడగొడతాం. శ్రీనివాస్‌ దగ్గర దొరికిన డబ్బులకు చంద్రబాబుకు సంబందం ఉందని వైసీపీ అంోంది. వైయస్‌ దగ్గర కెమెరామెన్‌గా పనిచేసిన వంశీ అనే వ్యక్తి గతంలో తన భార్యను హత్య చేసి బెయిలుపై వచ్చి ఇప్పుడు మళ్లీ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఆ హత్య వైయస్‌, లేదా జగన్‌ చేయించారా? 38 కేసులు, 13 చార్జ్‌సీట్లు, 43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌, ఆ పార్టీ నాయకులకు టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదని అశోక్‌బాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read